Tuesday, December 23, 2008
స్వర్గీయ పి.వీ నరసింహారావు garu
స్వర్గీయ శ్రీ పి.వి నరశింహారావు గారు తెలుగు వారి కి ఒక అమూల్య మైన గుర్తింపుని తీసుకొని వచ్చారు. జవహర్లాల్ నెహ్రు, ఇందిరా గాంధి తరువాత ఎక్కువ కాలం భారత దేశాన్ని పాలించింది మన తెలుగువాడు కవదం మన గర్వకారణం. శ్రీ పి.వి గారు గొప్ప స్తితప్రగ్నత గల బహు బషాకొవిదిడు, అంతే కాకుండా దేశాన్ని అర్ధికంగా ముందుకు నడిపించిన గొప్ప ప్రగ్నాసలి. ఆయన వర్దంతి సందర్భంగా ఒకసారి ఆయనను మనసారా స్మృతి చేసుకుందాం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment